27, ఏప్రిల్ 2008, ఆదివారం

తెలిసే చేసారా ?

ఈ రోజు పొద్దున్నే లేచి నాగార్జున సర్కిల్ ( అదే నండి పడిపోయిన పంజాగుట్ట ఫ్ల్యోవేర్ దగ్గర ) ఒక ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళాను , ఏమైంది దొరికిందా జాబు అని మాత్రం అడగొద్దు .....నాకు సిగ్గేస్తోంది ....ఆల్రెడీ ఒక చోట పని చేస్తున్న కాబట్టి సరి పోయినిది..... లేక పోతే ...సాపాటు ఎటు లేదు ..పాట పాడుకునే వాణ్ని ...... తిరిగీ వస్తుంటే ఒక దృశ్యం చూస్తుంటే నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది (మళ్లీ ఫ్ల్యోవేర్ పద లేదు లెండి ) కాని అక్కడ ఒక నాయకుని విగ్రహం దగ్గర తే.రా.సా తోరాణాలు కట్టి ఉన్నై ..... (నేను తెలంగాణా వాదిని కాను .....తే.da.పా వాళ్లు "మేము తెలంగాణ కి వ్యతిరేకం kaadu" టైపు డవిలాగు ఇది kudaaను ...)

తీరా చూద్దును కదా ఆ విగ్రహం చేతిలో చిన్న లాటి కర్ర ఉంది ... అంటే అర్ధం అయ్యి ఉంటది ....అది మర్రి చెన్న రెడ్డి ది ....అదేనండి ౧౯౬౯ టైం లో పని పాట లేనప్పుడు టి.ఫై.స అని ఒక పార్టీ పెట్టి జై తెలంగాణ అని ,చాలా మందిని చంపి ... (దానికి ఉద్యమం అని పేరు పెట్టి ....) గెలిచిన వెంటనే తెలంగాణ ని చాప చుట్టి నట్టు చుట్టి ఇందిరమ్మ కు ఇచ్చినా ఆ kuhaanaa తెలంగాణ వాడి కి మళ్లీ ఈ కొత్త తెలంగాణ వాదులు కదటారా ??.... అసలు వీళ్ళు తెలిసే ఈ పని చేసారా ...లేక తెలంగాణా వాళ్ల చావులు మర్చిపోయారా !!! (తెలంగానుకు వ్యతిరేకిస్తున్న నాకే ఇంతాగా మండుతుంటే మరి జై తెలంగాణ అన్నా వాళ్ళకి ఇంక ఎంత కోపం రావాలి ... !! )

బుతుఉలు వస్తున్నై కాని తిట్టలేక పోతున్న ...అందరు క్షమించాలి

ఆ ప్రత్యేక తెలంగాణా వస్తె తొందరగా బావుణ్ణు మా విజయవాడ లో కుడా హైతెక్కు సిటీ లు వస్తాయి .....మా ఇళ్ళ అద్దెలు పెరుగు తాయి .....

(అందుకు మాత్రమే జై తెలంగాణా ....)

కామెంట్‌లు లేవు: