15, మే 2008, గురువారం

టెర్రరిజం లో లేటెస్ట్ ట్రెండ్ !!


జైపూర్ లో జరిగిన బాంబు పేలుళ్ల లో ౬౦ మంది చని పోయారని మీ అందరికి తెలిసిన విషయమే . ఈ రోజు టైమ్స్ ఆప్ ఇండియా లో ని కధనం ప్రకారం టేర్ర్రిస్తులు లేటెస్ట్ ట్రెండ్ ఫాల్లో అవుతున్నట్లు కనిపిస్తోంది ... ఇప్పటి వరకు అల్-కాయిడ ,హమాస్ వంటి తీవ్రవాద సంస్థలు వంటి కరడు గట్టిన తీవ్రవాద సంస్తలు మాత్రమె , దాడులని , ఆత్మా హుతి దళాలను వీడియో తీసి పంపు తున్నారు ... ఉదా: వాల్ల్స్త్రీట్ జర్నల్ ముంబాయి ప్రతినిది ఐన దనిఎల్ పెరల్ హత్య మొదలగునవి ,దాన్నే అన్జాలీన జోఒలీ సినిమా కూడా తీసింది , అప్పుడు పపరజ్జి మూలం గా పెద్ద గొడవ కుడ ఐంది ,అది వేరే సంగతీ లెండి

ఇప్పుడు జైపూర్ ఘటన లో కూడా ఎలా ,ఎక్కడ బాంబులు పెట్టారో వీడియో తీసి మరి మీడియా కి పంపారు ,చూసారా ఎంత అభివ్రుదో !! ఇది "మీరు వెర్రి వెంగాలాయిఒలూయి అని వెక్కిరింతో , లేక దర్యాప్తు పక్క పట్టించుకోవటానికి వేసినా పాచికా ?"
ఇక మన పోలిసు యంత్రాంగం ఈ ఆధారాలతో వార్ని పట్టుకొని , కోసి కారం పెడతారో , లేక గోళ్ళు గిల్లుకుంటారో .....
ఒక వేళ పట్టుకున్నా మన రాజకీయనాయకులు "అఫ్జాల్ గురు " వంటి మేధావులు కోసం ఉరి నుంచి క్షామ బిక్ష కొస మ ప్రయత్నించే ప్రమాదం ఉంది !! ( సో ఇంస్తాన్స్ జస్టీస్ ఈజ్ నీడేడ్)


జై భారత్

కామెంట్‌లు లేవు: